చంద్రబాబు సంసిద్ధం పోస్టర్ తో డా౹౹చదలవాడ అరవింద బాబు స్టెప్పులు ఈలలు కేకలతో కార్యకర్తల కోలాహలం కోటప్పకొండ తిరుణాల సందర్భంగా కేసనపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ప్రభ వద్ద శుక్రవారం నాడు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి…
దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో రెసిడెన్షియల్…
శంకర్పల్లి : సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.
సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిందితుడి వయసు 28 – 30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడి ఘటనా స్థలంలో ఇతర బాంబులేవీ లభించలేదన్న పోలీసులు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు…
ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ! తన పేరుతో రాజకీయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా !..
రెడ్డిగూడెం జి.కొండూరు మండలాల్లో జరగనున్న బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొనున్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని).. మైలవరంలోని శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానంలో…
చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జేపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ…
నాలుగేళ్లలో సంక్షేమ విప్లవంగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు గారు, రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి
నాలుగేళ్లలో సంక్షేమ విప్లవంగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు , రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి ………………………… …….ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చారని ఎమ్మెల్సీ…
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం లో క్లస్టర్- 6 పరిధిలోని 123,124, బూత్ లలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచనల మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బూత్…
కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు తాగి అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది మరణించినట్టు చెబుతున్నారని,…