మీడియా సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి ప్రారంభించారు. మీడియా సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు…

చలి వేంద్రo ను ప్రారంభించిన పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు…

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ … ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా…

ఫ్లయింగ్ బృందాల వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఫ్లయింగ్ బృందాల వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణలో భాగంగా క్షేత్ర స్థాయిలో నిఘా కొరకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ బృందాల వాహనాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి.…

నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో.. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన Dk అరుణ

తొలుత దక్షిణ కాశీ.. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం జోగులాంబ అమ్మవారికి, బాల బ్రహ్మేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు గద్వాల జిల్లా అలంపూర్లోని దక్షిణ కాశి..5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని…

95 వ వార్డు రత్నగిరి నగర్ లో నూతన స్పోర్ట్స్ థీమ్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదీప్ రాజ్…

పెందుర్తి మండలం 95 వ వా ర్డు లో సుమారు ఒక కోటి 78 లక్షల నిధులతో నూతనంగా స్పోర్ట్స్ టీం పార్కును స్థానిక ఎమ్మెల్యే అజిత్ రాజ్ చేతుల మీదుగా 95వార్డ్ కార్పొరేటర్ మమ్మనదేవుడు ఎనిమిదోవ జోన్ కమిషనర్ సమక్షంలో…

బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని 10వ వార్డులోని టేక్ మహీంద్రా రోడ్డులో రూ.23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ బొంగూనురి నవిత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి…

తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రిగ్ కళగం పార్టీ సభ్యత్వం కోసం నూతన యాప్.

యాప్ ప్రారంభించిన వెంటనే 18సెకన్లలో 21లక్షల సభ్యత్వ నమోదు. సభ్యత్వ నమోదు చేసుకున్న 7లక్షల మంది.

డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈటానగర్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య…

You cannot copy content of this page