సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక కార్పొరేటర్లు.

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లుసాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ మరియు ప్రధానోపాధ్యాయుడు…

వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ పట్టణంలోని వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు మరియు…

You cannot copy content of this page