ప్రకాశం జిల్లా పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – ఎస్సై కోటయ్య యర్రగొండపాలెం : పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష…
పరీక్ష హల్ నందు సెల్ ఫోన్స్ నిషేధం. ఉపాధ్యాయులు ఎవరైనా సెల్ ఫోన్ స్టాండ్ లోనే మొబైల్ భద్రపరుచుకోవాలి.బాపట్ల టౌన్ ఎస్సై మహమ్మద్ రఫీ బాపట్ల జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టణ మున్సిపల్ హైస్కూల్ ను పట్టణ ఎస్సై…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు…
ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.సాక్షిత కర్నూలు జిల్లా పరీక్షల కేంద్రాలలోకి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు నిషేధించడంతో పాటు ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరపు పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో…
టీఎస్ పిఎస్సి ద్వారా ఆదివారం నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: టీఎస్ పిఎస్సి ద్వారా ఆదివారం నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా…
Investigations of pending cases should be carried out thoroughly. పెండింగ్ కేసుల దర్యాప్తులు పకడ్బందీగా చేయాలి.బాధితులకు న్యాయం చేయాలి. సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా పెండింగ్ కేసులు తగ్గించాలి. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ 50…
వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని వినాయకుల నిమజ్జనం కోసం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు…