పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. టౌన్ ఎస్.ఐ మహమ్మద్ రఫీ

Spread the love

పరీక్ష హల్ నందు సెల్ ఫోన్స్ నిషేధం. ఉపాధ్యాయులు ఎవరైనా సెల్ ఫోన్ స్టాండ్ లోనే మొబైల్ భద్రపరుచుకోవాలి.
బాపట్ల టౌన్ ఎస్సై మహమ్మద్ రఫీ బాపట్ల జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టణ మున్సిపల్ హైస్కూల్ ను పట్టణ ఎస్సై మహమ్మద్ రఫీ తనిఖీ చేశారు.
ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించే నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు వసతి సౌకర్యాలను పర్యవేక్షించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page