జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుతెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఓవరాల్ గా 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా…

సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు

సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు 2024-25 నుంచి ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) పరీక్షలు ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. సీఏ ఫౌండేషన్ , ఇంటర్, ఫైనల్ ఇలా మూడు స్థాయిల్లో పరీక్షలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ముందుగా ఫౌండేషన్ పరీక్షలో…

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు..

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు

సిద్దిపేట : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు కోరారు. ఓ. ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.…
Whatsapp Image 2024 01 23 At 11.02.39 Am

దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27,29,30,31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో…
Whatsapp Image 2024 01 13 At 1.44.36 Pm

లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు

వికారాబాద్ పరిధిలో CSC హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం సిఎస్సి హెల్త్ కేర్ సభ్యులు లేబర్ హెల్త్ కార్డు ఉన్నవారందరూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది

ముగిసిన బి ఎడ్ పరీక్షలు

పల్నాడు జిల్లా వినుకొండలోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజిలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బి ఎడ్ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిచాయని, మొత్తం విద్యార్థిని, విద్యార్థులు 104 మందికి గాను 90 మంది…

త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.రెండవ రోజు ద్వితీయ భాష అయినటువంటి హిందీ పరీక్ష జరిగినది. 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 698 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంది, 695 మంది…

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు జిల్లాలో మొదటి రోజు పరీక్షకు 22,853 మంది విద్యార్థులు హాజరు 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఏలూరు,ఏప్రిల్,3ః ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10 వ తరగతి…

You cannot copy content of this page