కొండకల్ గ్రామంలో నూతన దేవాలయాల నిర్మాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల మరియు శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి అమ్మవారు మరియు కొండపోచమ్మ అమ్మవార్ల నూతన దేవాలయాలు నిర్మించడానికి శ్రీ మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ…

చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను…

దేవాలయాల నిర్మాణం చేసి దేవుని విగ్రహ ప్రతిష్ఠాపన

దేవాలయాల నిర్మాణం చేసి దేవుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో గ్రామాలకు మంచి జరుగుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. సాక్షిత : అమీన్‌పూర్‌ మండలం వడక్‌పల్లి గ్రామంలో శ్రీకోదండసీతారామచంద్ర, ఆంజనేయ మహావిగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా కాంగ్రెస్…

మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం

మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై సమ్ “టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారి” ఆధ్వర్యంలో రూ. 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులు…

ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ.1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణం

గంటల వ్యవధిలో సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు… మండలంలోని పెదపాలెం గ్రామం బీసీ కాలనీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ. 1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. పెదపాలెం…

గణేష్ నగర్ లో పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, వినాయక, శివాలయాల నిర్మాణం: కౌన్సిలర్ బిసోళ్ళ సంధ్యారాణి అశోక్ కుమార్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో నూతనంగా పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, వినాయక, శివాలయాలను నిర్మిస్తున్నట్టు మాజీ జెడ్పిటిసి, రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాలను నిర్మించడానికి స్లాబ్ వేశామని…
Whatsapp Image 2024 01 22 At 10.41.38 Am

అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములం అవ్వడం మా జన్మ ధన్యం…. అయోధ్య శ్రీ రామ మందిరా నిర్మాణానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు
Whatsapp Image 2024 01 20 At 12.09.34 Pm

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

జగిత్యాల జిల్లా: బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్స వం…
Whatsapp Image 2024 01 17 At 5.16.25 Pm

షాదిఖానా నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించండి

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్…

కాలేజీ, ఆసుపత్రి భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి : ఎం ఎల్ ఏ పద్మరావు గౌడ్

సీతాఫలమండీ లో తాము ప్రారంభించిన ప్రభుత్వ స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజి భవనాలతో పాటు కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.…

You cannot copy content of this page