శంకర్పల్లి మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా మోకిల తండాకు చెందిన హర్ష నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ చేతుల మీదుగా హర్ష నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి స్కూల్ యజమాన్యం ఆహ్వానం మేరకు school annual ఫంక్షన్ కి వెళ్లడం జరిగింద విద్యార్థులను ఉద్దేశించి వారికి కొన్ని సూచనలను తెలియ చేశారు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని విద్యారంగంలో ఎప్పటికప్పుడు పోటీ తత్వంతో ఉండాలని ఉన్నతమైన…
కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం నాయక్
అరె..బిడ్డ లుచ్ఛా బాల్క సుమన్ నువ్వు ఒక చెప్పు చూపిస్తే పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని,అదే చెప్పులతో నీ మెడలో వేసి ఊరేగిస్తామని … కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని….సీఎం రేవంత్ రెడ్డి పై నువ్వు చేసిన…
విశాఖపట్నంలోని, రుషికొండ ఫంక్షన్ హల్ లో లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఎన్టిఆర్ పుణ్య తిధి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం సందర్బంగా 20వ వార్షిక పురస్కార ప్రధానోత్సవం ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ…
శంకర్పల్లి మండలం మోకిల గ్రామ క్రీడా ప్రాంగణ పరిధిలో ఆర్ఎన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ (పురుషుల ) వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. మోకిల తాండ, మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ మధ్య హోరా హోరీగా సాగాయి. పురుషుల…
మాజీమంత్రి సత్యవతిరాథోడ్ సోదరడు కిషన్ నాయక్ మృతిచెందగా పెద్దతండాకు వచ్చి నివాళులు అర్పించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..
మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటానునా కోసం కష్ట పడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానేను మొదలు పెట్టిన మెడికల్, *ఇంజినీరింగ్, హార్టికల్చర్ కాలేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకే ఈ సారి పోటీ చేశానుచివరి శ్వాస…
టిఫిసిసి రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ కుటుంబా సమేతంగా చండీయాగంలో పాల్గొన్నారు డోర్నకల్ నియోజకవర్గం ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నట్లు మాలోత్ నెహ్రూ నాయక్ గారు చెప్పారు. డోర్నకల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర…
మంద కొమురమ్మ నగర్ కాలనిలో మహబూబాబాద్ శాసన సభ సభ్యులు బానోత్ శంకర్ నాయక్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణి సాక్షిత : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 26 వ వార్డు లో భాగంగా సామాజిక పరివర్తకులు మంద కృష్ణ…