మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భుక్యా మురళీ నాయక్

Spread the love

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి స్కూల్ యజమాన్యం ఆహ్వానం మేరకు school annual ఫంక్షన్ కి వెళ్లడం జరిగింద

విద్యార్థులను ఉద్దేశించి వారికి కొన్ని సూచనలను తెలియ చేశారు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని విద్యారంగంలో ఎప్పటికప్పుడు పోటీ తత్వంతో ఉండాలని ఉన్నతమైన శిఖరాలను అవరోదించాలని సూచించారు

జరగబోయే పదవ తరగతి పరీక్షలలో కష్టపడి చదివి 10/10 ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థులకు ప్రత్యేకమైన బహుమతులను బహుకరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు

స్కూల్ యాజమాన్య వారు నిర్వహించినటువంటి ఆట పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page