మాలోత్ నెహ్రూ నాయక్ నివాసంలో చండీయాగం

SAKSHITHA NEWS

టిఫిసిసి రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ కుటుంబా సమేతంగా చండీయాగంలో పాల్గొన్నారు

డోర్నకల్ నియోజకవర్గం ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నట్లు మాలోత్ నెహ్రూ నాయక్ గారు చెప్పారు.

డోర్నకల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్బంగా శ్రీమతి మాలోత్ నెహ్రూ నాయక్-జీవిత మాట్లాడుతూ

చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. చండీయాగంతో రాష్ట్ర మరియు నియోజకవర్గం ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్దించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణకు మరియు డోర్నకల్ కి మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్న మాలోత్ నెహ్రూ నాయక్-జీవిత డోర్నకల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎన్నికల ముందు నెహ్రూ నాయక్ నిర్వహిస్తున్న ఈ చండీయాగని. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతున్న మాలోత్ నెహ్రూ నాయక్ దైవ సంకల్పం కోసమే ఈ యాగం చేశారని చెప్పారు అధె విధంగా డోర్నకల్ నియోజకవర్గం ఇప్పటి వరకు అభివృది కాలేదు అని అన్నారు డోర్నకల్ నియోజకవర్గం అభివృది కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే డోర్నకల్ అభివృది అవుతుంది అని అన్నారు


SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page