MLC Mrs. Kalvakuntla Kavitha, Corporator Mrs. Rojadevi Ranga Rao along with special pooja. సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల గాంధీ హైట్స్ లో వినాయక చవితి పర్వదినంను…
గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రేపు జరగనున్న గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గణేష్ నిమర్జనం…
గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల
సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు…
కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ…
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమలప్రసన్న నగర్ కాలనీ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు…
సాక్షిత : నానక్రాంగూడలో సోలార్ టాపు తో కూడిన సైక్లింగ్ ట్రాక్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన స్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
సాక్షిత విజయవాడ: విజయవాడ లోని నోవోటల్ హోటల్ లో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థతో ఏపీ ఆఫ్కాఫ్ తో జరిగిన అవగాహనా ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు . ఈసందర్భంగా మంత్రి వ్యాపారస్తులకు…
Kutbullapur CPI leaders left with a huge rally for the 3rd State Congress of CPI. సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు. నేడు శంషాబాద్ లో…
కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ
చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్, న్యూ శంకర్ నగర్, రాజేందర్ రెడ్డి నగర్, జవహర్ నగర్, శిల్ప ఎనక్లేవ్,అపర్ణ గార్డెనియ, ఫ్రెండ్స్ కాలనీ లోని సాయి కీర్తి రెసిడెన్సీ, సాయి మారుతి ఎనక్లేవ్, లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు…
కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
Government Whip Shri Arekapudi Gandhi participated as the chief guest along with Corporator Mrs. Rojadevi Ranga Rao and performed special pooja. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ కాలనీ లో…