కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

Spread the love

చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్, న్యూ శంకర్ నగర్, రాజేందర్ రెడ్డి నగర్, జవహర్ నగర్, శిల్ప ఎనక్లేవ్,అపర్ణ గార్డెనియ, ఫ్రెండ్స్ కాలనీ లోని సాయి కీర్తి రెసిడెన్సీ, సాయి మారుతి ఎనక్లేవ్, లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు చింత కింది రవీందర్,పొడుగు రాంబాబు, పద్మారావు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, ఓ వెంకటేష్, గురుచరణ్ దుబే, అక్బర్ ఖాన్, దొంతి కార్తిక్ గౌడ్, శ్రీనివాస చారీ, నరేందర్ బల్లా,హరీష్ రెడ్డి, గిరి, నరేష్, యశ్వంత్,అమిత్,ధనలక్ష్మి ,వరలక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page