టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…
స్త్రీ అభ్యున్నత వాది జ్యోతి రావ్ పూలే కు ఘన నివాళులు అర్పించిన… గద్వాల పట్టణంలోని క్రిష్ణవేణి చౌక్ వద్ద గల జ్యోతి రావ్ పూలే విగ్రహాన్నికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటాన్నికి జెడ్పి చైర్…
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ళ శారద అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ నేరెళ్ళ…
జడ్పీ చైర్ పర్సన్ – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన 3వ వార్డు నెంబర్ నరసింహ గద్వాల జిల్లా కేంద్రంలోని జడ్పీ క్యాంపు కార్యాలయం & కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి..
రాజీవ్గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో పాల్గొన్న… -అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.. గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
హైదరాబాద్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.
శంకర్పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్త అయిన షాలినీ జాదవ్ 2015లో సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్పర్సన్గా తన ప్రభావవంతమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ లోని 25వ వార్డు సాయి బాలాజీ కాలనీలో రూ.21 లక్షల వ్యయం మరియు 21 వార్డులో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలలో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గద్వాల డిపో నందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు గద్వాల జిల్లా…