తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్

Spread the love

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ళ శారద అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ నేరెళ్ళ శారదను అభినందిస్తూ, సుదీర్ఘ కాలంగా మహిళల హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు గొప్ప వేదిక లభించిందని అన్నారు.

Related Posts

You cannot copy content of this page