సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం

సుల్తాన్‌పూర్: సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. వరుణ్‌గాంధీకి ఫీలీభీత్‌ టికెట్‌ను పార్టీ నిరాకరించడంపై చర్చ జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భాజపా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ…

రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని 40 ఫీట్స్ రోడ్డులో డ్రైనేజీ సమస్యగా ఉందని కాలనీ ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో పాదయాత్ర చేసి…

గాంధీ నగర్లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గాంధీ నగర్ లో డ్రైనేజీ, రోడ్లు మొదలగు సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ గాంధీ నగర్లో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించడం…

గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలు

గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలుపాల్గొన్న సంగారెడ్డి జిల్ల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కాట సుధా శ్రీనివాస్ గౌడ్ *సాక్షిత : *గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో…

చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ

చేవెళ్ల లో తెలంగాణ ప్రభుత్వ రెండు పథకాలను ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 27న ప్రారంభించనున్నారు…. ఈ సందర్బంగా చేవెళ్ల మండల కేంద్రం కే.జి.ఆర్ గార్డెన్స్ లో జరిగిన సన్నాహక సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి ..…

లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర

లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్‌, హత్రాస్, ఆగ్రా…

సోమవారం నుంచి గ్యాస్, కరెంట్ గ్యారంటీల అమలు – ప్రారంభించనున్న ప్రియాంకా గాంధీ

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు…

గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మరి కొద్ది సేపట్లో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు లాస్యనందిత పార్ధీవ దేహంఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదం లో మరణించిందిలాస్య మరణ వార్త తనను…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో…

You cannot copy content of this page