గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారుల క్షేత్ర తనిఖీలు త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారుల క్షేత్ర తనిఖీలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్…

శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

తిరుపతి నియోజక వర్గ పరిధిలో తొలగించబడిన ఓటర్ జాబితా ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్, కమిషనర్

తిరుపతి, :భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తేదీ 06.01.2022 నుండి 31.03.2023 వరకు ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులను క్షేత్ర స్థాయిలో వెరిఫై చేయాలని ఇచ్చిన సూచనల మేరకు నేడు తిరుపతి నియోజకవర్గం లోని పలు పోలింగ్ బూత్ ల…

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.

క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: క్షేత్ర స్థాయిలో పంట నష్టం సర్వే లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.…

రంగస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలను ముందస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా

ప్రకాశం జిల్లా రంగస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలను ముందస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా……………………………….ఈ నెల 6వ తేది నుండి ప్రారంభమయ్యే శ్రీ నెమలిగుండ్ల రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ముందస్తు ఏర్పాట్లును ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఆదివారం పరిశీలించారు.…

క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించిన ఏఈఒ నజ్మ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండల పరిధిలో నేరడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఏఈఓ నజ్మ క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ ఎన్ని…

ప్రకృతి ఒడిలో వెలసిన జంగమయ్య క్షేత్రం – నైనా గుళ్ళు

Jangamayya Kshetra in the lap of nature – Naina Gullu ప్రకృతి ఒడిలో వెలసిన జంగమయ్య క్షేత్రం – నైనా గుళ్ళు నైనా గుళ్ల అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తా ఆలయాన్ని దర్శించుకోవడం నా అదృష్టం రహాదారి నిర్మాణానికి…

మహికో కంపెనీ వారి హైబ్రిడ్ మిరప యశస్విని క్షేత్ర ప్రదర్శన

Mahiko Company Field Demonstration of their Hybrid Chili Yashaswini మహికో కంపెనీ వారి హైబ్రిడ్ మిరప యశస్విని క్షేత్ర ప్రదర్శన మంచి రకపు విత్తనాల వలన అధిక దిగుబడి సాధించవచ్చు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్సాక్షిత ఉమ్మడి…

ఆరామ క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు

Legislators participating in the inauguration ceremony of Arama Kshetra ఆరామ క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,ఎమ్మెల్యే ముస్తఫా సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డు నందు గల ఖబరిస్తాన్ సమీపంలో…

You cannot copy content of this page