అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కొరకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచేయునది ఏమనగాతెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నూతనంగా ప్రారంభించినటువంటి గృహలక్ష్మి పథకం కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను మండల తహసీల్దార్ కార్యలయం లో గాని ,ఎమ్మెల్యే క్యాంప్…

తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..

తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..విజయవంతం చేయుటకు సన్నాహక సధస్సు జరిగింది. సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : నియోజకవర్గం, తాండూర్ పట్టణం లో,సాయిపూర్ తులసి గార్డెన్ లో MRPS మరియు MSP…

స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సాక్షిత : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో కూకట్…

ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం…

95 లక్షల వ్యయంతో నూతనంగా కాంపౌండ్ వాల్, మరియు పార్క్ అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , సుమారు 95…

హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో చేపట్టబోయే…

భూ హక్కు రీసర్వే వేగవంతం కొరకు ట్యాబులను పంపిణి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం…

అరసవల్లి రోడ్డులో శ్రీ రమ్య తిరుమల ఆలయంలో యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం

శ్రీ శ్రీ సంప్రదాయ సాహిత్య రంగం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రోడ్డులో ఉన్న శ్రీ రమ్య తిరుమల ఆలయంలోఈ రోజు ఆదివారం యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కరి.రంగనాథ వేణు మాధవాచార్యులు,…

త్రాగునీటి కొరకు నిరసన

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామం దళిత కాలనీవాసులు త్రాగునీటి కొరకు నిరసన తెలియజేసి ఉన్నారు……. పుల్లలచెరువు మండలం త్రాగునీటి సమస్య తీర్చే కొరకు ముటుకుల వద్ద సాగర్ నీటి జలాల నుండి సమ్మర్ స్టోరేజీ నిర్మించి ఉన్నారు అయితే…

వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర చేస్తున్నటువంటి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కాకర్ల కోటయ్య, బైరెడ్డి రాజశేఖర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE