
ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్…

బోయినపల్లి లోని 60 ఫీట్ రోడ్ వేయుట కొరకు రోడ్ కి అనుకోని ఉన్న దుకాణ దారులకు యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావునష్టపరిహార (TDR) చెక్కులు
సాక్షిత : బోయినపల్లి లోని 60 ఫీట్ రోడ్ వేయుట కొరకు రోడ్ కి అనుకోని ఉన్న దుకాణ దారులకు యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు , కార్పొరేటర్ ముద్దం నర్సింగ్ యాదవ్ వారికీ నష్టపరిహార (TDR) చెక్కులు అందించడం జరిగింది.…
భౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ గ్రామంలో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో…
ప్రపంచ శాంతి కొరకు శ్రీకృష్ణుని కళ్యాణం జరపటం అభినందనీయం….. -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్.. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: శ్రీకృష్ణ పరమాత్ముని ద్వారా భగవద్గీత సృష్టించబడిందని, జగత్ కళ్యాణం కొరకు మహాభారత యుద్ధం జరిపించారని, మనం…
ఇటీవల మృతి చెందిన రైతు కెసిఆర్ రైతు బీమా కొరకు పంచనామా సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నేరడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన చెవుల గోపయ్య అనే రైతుకు రైతు జీవిత బీమా ఇన్సూరెన్స్ ముఖ్యమంత్రి…
A grant of Rs 20 lakhs for cross poles and lighting రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ అభివృద్ధి లో భాగంగా సుమారు 20 లక్షల రూపాయలతో క్రాస్ పోల్స్…
Parties should take advantage of Lok Adalat for speedy resolution కక్షిదారులు సత్వర పరిష్కారం కొరకు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ సాక్షిత కర్నూల్ జిల్లా కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్…
Through comprehensive land re survey for determination of land ownership…open to land disputes… భూ యాజమాన్య నిర్ధారణ కొరకు సమగ్ర భూ రీ సర్వే ద్వారా…భూ వివాదాలకు తెరదించి…భూ యజమానులకు శాశ్వత భూహక్కు కల్పించే ఉద్దేశ్యం తో…
Online Applications for Gurukula (Boys)/ College Admission Seats కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గల తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మైనార్టీ గురుకుల (బాలుర) మరియు కళాశాలలో ప్రవేశ సీట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కామిశెట్టి కుమారస్వామి…