త్రాగునీటి కొరకు నిరసన

Spread the love

ప్రకాశం జిల్లా

పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామం దళిత కాలనీవాసులు త్రాగునీటి కొరకు నిరసన తెలియజేసి ఉన్నారు……. పుల్లలచెరువు మండలం త్రాగునీటి సమస్య తీర్చే కొరకు ముటుకుల వద్ద సాగర్ నీటి జలాల నుండి సమ్మర్ స్టోరేజీ నిర్మించి ఉన్నారు అయితే త్రాగునీరు గ్రామాలకు సరఫరా కావట్లేదు ఈ మధ్యకాలంలో గ్రామాలలో నీటి సమస్య గురించి నిరసనలు తెలియజేసి ఉన్నారు. త్రాగు నీటి గురించి మంత్రి గారు అధికారులతో సమీక్షించినారు ప్రతి గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులకు సర్పంచులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు పిరికిటివానిపల్లి పంచాయతీ నుండి నాయుడుపాలెం గ్రామం అగ్రకులాలు నివసించేటువంటి ఆ ప్రాంతానికి త్రాగునీరు సరఫరా చేసి ఉన్నారు దళిత కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసించుచున్నారు సర్పంచ్ దళితులపై ఇంత వివక్ష ఎందుకని కాలనీవాసులు ఆవేశంతో నిరసన తెలియజేసినారు మా సమస్యను పరిష్కరించాలని నిరసనతో తెలియజేసినారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page