మెదక్ జిల్లా:సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుసోమవారం నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి తల్లి ఉదయం చనిపోగా రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న…
తాడేపల్లి లోని సీఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
గత 3 రోజులుగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మునిసిపల్ చౌరస్తా అంబెడ్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని నేడు సందర్శించి సంఘీభావం మద్దతు…
సీపీఐ నియోజకవర్గ నాయకులు నేడు ప్రగతినగర్లో వర్షం వల్ల బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని, అలాగే గాజులరామరం లో వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాన్ని వొక్షిత్ ఎనక్లేవ్ ను సందర్శించారు. ఒక్కరోజు కురిసిన వానకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు…
ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలని,కనీస వేతనంగా 24 వేలు ఇవ్వాలని,డబల్ బెడ్రూం లు ఇవ్వాలని,సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తదితర డిమాండ్లతో గత 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కార్మికుల కు మద్దతుగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొని…
జగతగిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని అనేక కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో,అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల వద్ద ప్రజలు ముక్యంగా యువకులు మందు,గంజాయి సేవిస్తున్నారని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కావున పోలీస్ బందోబస్తును పెంచి,క్రమం తప్పకుండా నిఘా పెంచి శాంతి భద్రతలు కాపాడాలని లేకపోతే…
ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనుషుల ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మరియు భిఆర్ఎస్…
కేశవ పూర్ గ్రామములో ఊర చెరువును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
సాక్షిత : వేంకటాపూర్ మండలం లోని కేశవ పూర్ గ్రామములో ఉన్న ఊర చెరువు కట్ట ను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కి ఊర చెరువు కట్ట మరమ్మతు పనులు చేపట్టాలని వినతి పత్రం అందించిన గ్రామ ప్రజలు ఈ…
BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా GHMC కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి .
సాక్షిత : వరద బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన పాలక BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా GHMC కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి .ప్రతి ఏటా వరదలు…
కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యల పై షాపుర్ నగర్లో సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం తో పత్రిక ప్రకటన. సిద్దిపేట జిల్లాలో అంగన్ వాడి ఉద్యోగుల తో హరీష్ రావ్ కమ్యూనిస్టులను చులకన చేసిమాట్లాడటం ఆయన స్థాయికి తగింది కాదని,కమ్యూనిస్టుల గురించి…