ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనుషుల ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి

రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మరియు భిఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల ద్వారా బాచుపల్లి పరిధిలో రోడ్డుపై వెళ్తున్నటువంటి కుటుంబంలో 8 ఏళ్ల బాలిక రాష్ట్ర ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం ద్వారా తన నిండు ప్రాణాన్ని కోల్పోయింది ఇకనైనా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇప్పటికైనా ముందుగా వర్షానికి దెబ్బతిన్నటువంటి రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి

Related Posts

You cannot copy content of this page