జాతీయ INTUC అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి 94వ జన్మది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని , డిఫెన్స్ PSU INTUC ఇంచార్జి, బీడీల్ INTUC అధ్యక్షులు అహ్మదుల్లాహ్ ఆహ్వానం మేరకు HAL ఎంప్లాయిస్ యూనియన్ (INTUC) కార్యవర్గ సభ్యులు అహ్మదుల్లాహ్ ఆధ్వర్యంలో పాల్గొని…
భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం…
మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…
సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజ ,సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణ ని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషా ని న్యూ డిల్లీలోని సిపిఐ జాతీయ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు డిల్లీలో…
గత ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, అధికారంలోకి వస్తే కబ్జాలను అరికట్టి,కబ్జాదారుల పై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ,ప్రభుత్వం వచ్చినప్పటికీ కబ్జాదారులు అవేమి పట్టించుకోకుండా పట్టపగలు కబ్జాలు చెయ్యడం ఘోరమని అన్నారు. అధికారులకు కబ్జాల…
ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించే హక్కును కల్పించిన మహానుభావుడు అంబెడ్కర్.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
బాబాసాహెబ్ అంబెడ్కర్ వర్థంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట ఔటపోస్టు వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి నేడు దళిత హక్కుల సమితి అధ్యక్షుడు దుర్గయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర…
ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గూదే రాజశేఖర్..
125 – గాజుల రామారం డివిజన్ కి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మార్కండేయ దేవాలయం చైర్మన్, కుత్బుల్లాపూర్ సౌండ్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గూదే రాజశేఖర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే కేపీ…
మెదక్ జిల్లా:సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుసోమవారం నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి తల్లి ఉదయం చనిపోగా రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న…
తాడేపల్లి లోని సీఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
గత 3 రోజులుగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మునిసిపల్ చౌరస్తా అంబెడ్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని నేడు సందర్శించి సంఘీభావం మద్దతు…