BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా GHMC కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి .

Spread the love

సాక్షిత : వరద బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన పాలక BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా GHMC కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి .
ప్రతి ఏటా వరదలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు చేపట్టకపోవడమే ప్రస్తుత వరదలకు కారణం అని జ్యోత్స్నా శివ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు .

Related Posts

You cannot copy content of this page