ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు..

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు,…

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్_మార్చి 6న ఎన్నికలు_3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు.…
Whatsapp Image 2023 11 14 At 1.06.15 Pm

బీ.ఆర్.ఎస్ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న మున్సిపల్ ఓటర్లు

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. స్థానిక ఐ.డి.ఎ బస్తీ’లో నిర్వహించిన గడపగడపకి ప్రచారంలో పటాన్చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరఫున ఆయన సతీమణి గూడెం యాదమ్మ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బి.ఆర్.ఎస్…

ఓటర్లు పోలింగ్ అధికారులకు సహకరించాలి: కలెక్టర్

ఓటర్లు పోలింగ్ అధికారులకు సహకరించాలి: కలెక్టర్ శ్రీకాకుళం జిల్లాలో టిపిఎం హైస్కూల్ బూత్ నెంబర్ 59లో సోమవారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియను జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకేష్ లార్కర్ పర్యవేక్షించారు.ఆయన మాట్లాడుతూ…ప్రతీ ఒక్క పట్టుభద్రులు తమ ఓటు…

మునుగోడు ఓటర్లు కాంగ్రెస్ కి ఓటు వేయాలి

మునుగోడు ఓటర్లు కాంగ్రెస్ కి ఓటు వేయాలి – డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ యాదాద్రి భువనగిరి జిల్లా : వరంగల్ & హనుమకొండ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి తో, చౌటుప్పల్ ఒకటవ డివిజన్ ఇంచార్జ్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ,…

You cannot copy content of this page