ఓటర్లు పోలింగ్ అధికారులకు సహకరించాలి: కలెక్టర్

Spread the love

ఓటర్లు పోలింగ్ అధికారులకు సహకరించాలి: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో టిపిఎం హైస్కూల్ బూత్ నెంబర్ 59లో సోమవారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియను జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకేష్ లార్కర్ పర్యవేక్షించారు.ఆయన మాట్లాడుతూ…ప్రతీ ఒక్క పట్టుభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఓటర్లు ప్రతీ ఒక్కరు పోలింగ్ అధికారులకు సహకరించాలని మేజిస్ట్రేట్ సూచించారు.ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page