సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA

సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్…

మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం

తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ల తో పాటు మాదిగ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్…

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…

ఎస్సి 57 ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

గాంధీ భవన్ లో ఎం, ఎల్, సి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏ, ఐ, సి, సి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ నితెలంగా రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల ఐక్యవేధికా రాష్ట్ర అధ్యక్షులు చింతల…

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు…

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ…

విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సు

‘విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. మరియు ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీమతి విడదల రజిని ,మరియు ఇతర మంత్రులు,ఉన్నతాధికారులు..!!

24 గంటల వ్యధిలోనే బోరు ఏర్పాటు….

హర్షం వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు గ్రామం శ్రీనివాస కాలనీ వాసులు… ‘ఇదే కదా ఎమ్మెల్యే ఆర్కే మార్క్ పని తీరు’ అంటూ ప్రశంసలు.. నిన్న ఆత్మకూరు శ్రీనివాస కాలనీ నందు ఇటీవల నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ స్థలాల ప్రహరీ గోడల ప్రారంభోత్సవానికి…

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిని గమనించండి, మెట్రో నగరాలతో పోటీపడేలా మాస్టర్ ప్లాన్…

కాజీపేట సెయింట్ గాబ్రియేల్ స్కూల్ నుంచి మేడారం వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన ఏవియేషన్ అధికారులు.

You cannot copy content of this page