తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ…
‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి .. మరియు ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీమతి విడదల రజిని ,మరియు ఇతర మంత్రులు,ఉన్నతాధికారులు..!!
హర్షం వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు గ్రామం శ్రీనివాస కాలనీ వాసులు… ‘ఇదే కదా ఎమ్మెల్యే ఆర్కే మార్క్ పని తీరు’ అంటూ ప్రశంసలు.. నిన్న ఆత్మకూరు శ్రీనివాస కాలనీ నందు ఇటీవల నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ స్థలాల ప్రహరీ గోడల ప్రారంభోత్సవానికి…
కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిని గమనించండి, మెట్రో నగరాలతో పోటీపడేలా మాస్టర్ ప్లాన్…
కాజీపేట సెయింట్ గాబ్రియేల్ స్కూల్ నుంచి మేడారం వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన ఏవియేషన్ అధికారులు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీ లో రూ. 28 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు సాక్షిత : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ పత్రిక నగర్ కాలనీ వాసులు…
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం
దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎంపీ రాములు తో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు…
బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న… గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుచున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో సుదూర ప్రాంతాల…
రాష్ట్రంలోని హైవేలపై రోడ్ సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్ కార్యాలయాల్లో రోడ్ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు రోడ్డు…