మహిమగల దేవుడు మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

సాక్షత : 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు. డిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు…

మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మీ మద్దతు ఉండాలి.

మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మీ మద్దతు ఉండాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి * సాక్షిత :*RS ఫ్యాక్టరీ‌ లో పనిచేస్తున్న స్థానికుల‌తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తిరుపతిని మెట్రో సిటీలతో పోటీ…

అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలి..

మహబూబాబాద్ క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్.. కురవి ఆలయంలో నిర్వహిస్తున్న స్వాముల అన్నదానకార్యక్రమానికి రూ.10వేలు సహాయంగా అందజేసిన మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్.. మహబూబాబాద్ నుండి శబరిమలకు మహాపాదయాత్ర చేస్తున్న స్వాములు సంగెం నాగరాజు, వేమిశెట్టి సంతోష్, కన్నెం గురుమూర్తి, రాకేష్…
Whatsapp Image 2023 12 05 At 2.57.42 Pm

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ …ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం

తుఫాను ప్రభావంతో సూర్యాపేట జిల్లా ఆరంజ్ అలర్ట్ లో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం సూచించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..అదేవిధంగా…

గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి – స్థానిక కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ నిజాంపేట్ 191 ఎన్టీఆర్ నగర్ లో ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి గణేష్ మండపాని ఈరోజు స్థానిక…

గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి – డిప్యూటీ మేయర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, నిగణేష్ మండపాలను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదాన కార్యక్రమని నిర్వహించారు . ఈ సందర్బంగా…

ప్రభుత్వ ఆదేశానుసారం వసతి గృహాల నిర్వహణ ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ SC, ST, BC వసతి గృహాల సలహా సంఘం సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని,…

అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలిఅడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు.. కల్లాకపటం ఎరుగని మనుషులు.. మన గిరిజనులు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అటవీ ప్రాంతంలో…

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి..

నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. నాగమణి ,గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డి , కూకట్పల్లి ఏసిపి శివ భాస్కర్ నూతనంగా పదవి బాధ్యతలు…

You cannot copy content of this page