గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

Spread the love

గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి – స్థానిక కార్పొరేటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ నిజాంపేట్ 191 ఎన్టీఆర్ నగర్ లో ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి గణేష్ మండపాని ఈరోజు స్థానిక కార్పొరేటర్ ప్రణయ యాదవ్ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదాన కార్యక్రమని నిర్వహించారు . ఈ సందర్బంగా 191 ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్పొరేటర్ ని ఘనంగా సత్కరించారు. ప్రజలందరి పైన ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 191 ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శోభా రాణి, సభ్యులు,గణేష్ ఉత్సవ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, రాజేష్ రామ్, మధు, రామ్ పరమేష్, జితేందర్, మల్లేష్, సంపత్, జితేందర్ రెడ్డి, తిరుపతి, చారి, అచ్యుత్, సంతోష్, శంభు రాజ్, మోహన్, శేఖర్ చిన్ను, శేఖర్, మల్ల రెడ్డి,సతి రెడ్డి, పండు, ఉపేందర్, శ్రీనివాస్ రావు, నవీన్, మహేందర్ యాదవ్, నాగి రెడ్డి, నాయకులు, భక్తులు, కాలనీ వాసులు, పెద్దలు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page