-ఖానాపురం స్వయంభూ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ‘‘ఏ కార్యక్రమం మొదలు పెట్టినా దేవుడి పూజలతో ఆరంభిస్తాం. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి, యుపీహెచ్ కాలనీలో కొలువైన స్వయంభూ శ్రీ అభయ…
వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్ పెదాలపై తప్ప గుండెల్లో…
ప్రజలంతా కలసికట్టుగా” సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు.మార్చి 3వ తేదీనఉమ్మడి గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లా తరుపున జరిగే సిద్ధం సభ ఉద్దేశించి “తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల…
గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి – స్థానిక కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ నిజాంపేట్ 191 ఎన్టీఆర్ నగర్ లో ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి గణేష్ మండపాని ఈరోజు స్థానిక…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, నిగణేష్ మండపాలను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదాన కార్యక్రమని నిర్వహించారు . ఈ సందర్బంగా…
All people should take advantage of the light of day కంటివెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి… కుత్బుల్లాపూర్ డివిజన్ లో కంటి వెలుగు శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని…
All the people should be safe with the auspicious blessings of the three gods ముక్కోటి దేవతల శుభ దీవెనలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వైకుంఠ ఏకాదశి…