గణనాధునికి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి – డిప్యూటీ మేయర్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, నిగణేష్ మండపాలను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదాన కార్యక్రమని నిర్వహించారు .

ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు , సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ప్రజలందరి పైన ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు, కార్పొరేటర్లు కోలన్ వీరేందర్ రెడ్డి, ఆగం రాజు,ఆవుల పావని జగన్ యాదవ్, సీనియర్ నాయకులు జగన్ యాదవ్, వివిధ అసోసియేషన్ సభ్యులు, నాయకులు,భక్తులు, కాలనీ వాసులు, పెద్దలు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page