శంకర్‌పల్లి: సమగ్ర కులగణన హర్షనీయం’ జ్యోతి బీమ్ భరత్

Spread the love

శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చెయ్యడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణన చేయలేదని, CM రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు పలకడం అభినందనీయమన్నారు.

Related Posts

You cannot copy content of this page