శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చెయ్యడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణన చేయలేదని, CM రేవంత్…
సమగ్ర ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి.తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : సమగ్ర ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని తిరుపతి నియోజక ఓటర్ నమోదు అధికారి,…
ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. కుల సంఘాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత.. గుమ్మడిదల సంగారెడ్డి…
ఆదిలాబాద్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం గోదాం ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మెన్ జనార్దన్ రాథోడ్ దేశం లోనే తెలంగాణ అభివృద్ధి లో ముందు ఉందని ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మెన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ లో నూతననగా…
వికారాబాద్ జిల్లా ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి
సాక్షిత తిరుపతి : మెప్మా కార్యక్రమాలు, ప్రభుత్వ పధకాలపై అవగాహన పెంపొందించడానికి రిసోర్స్ పర్సన్(ఆర్పి) కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ప్రారంభించారు. ఈ సంధర్భంగా కమిషనర్ హరిత…
కందుకుారు అగ్రవర్ణల వారి చెతిలో గ్రాయపడి కందుకుారు ఉప్పు చెరువులో తన మామ ఇంటి వద్ద నడవలేని స్థితిలో ఉన్న పాంతగాని మాల్యాద్రిని గురువారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు పరామర్శించి వివరాలు అడిగితెలుసుకొన్నారు…
జోగుళాంబ గద్వాల్ పోలీస్ దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి రోడ్డు ప్రమాదల నివారణకు ప్రత్యేక చర్యలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో…
Through comprehensive land re survey for determination of land ownership…open to land disputes… భూ యాజమాన్య నిర్ధారణ కొరకు సమగ్ర భూ రీ సర్వే ద్వారా…భూ వివాదాలకు తెరదించి…భూ యజమానులకు శాశ్వత భూహక్కు కల్పించే ఉద్దేశ్యం తో…
Adani case should be thoroughly investigated by JPC or CJI అదానీ వ్యవహారంపై జేపీసీ లేదా సీజేఐతో సమగ్ర విచారణ జరిపించాలి పార్లమెంట్ లో చర్చించాల్సిందే కేంద్రం ఎందుకు వెనక్కిపోతుంది? బీఆర్ఎస్ పార్లమెంట్, లోక్ సభ పక్ష నాయకులు…