తెలంగాణ రాష్ట్రము లోనే సమగ్ర అభివృద్ధి

Spread the love

ఆదిలాబాద్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం గోదాం ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మెన్ జనార్దన్ రాథోడ్

దేశం లోనే తెలంగాణ అభివృద్ధి లో ముందు ఉందని ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మెన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ లో నూతననగా నిర్మించిన సహకార మార్కెటింగ్ గోదాం ప్రారంబోత్సవ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రశగించారు… గత పాలకులు కో ఆపరేటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేసాయి.

ప్రభుత్వం బ్యాంకు ల అభివృద్ధి చేయుటకు పునుకున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాథోడ్ బాపురావ్, DCMS చెర్మన్ తిప్పని లింగయ్య,లోక భూమారెడ్డి, ZPTC అనిల్ జాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page