పలు అభవృద్ధి పనులను శంకుస్థాపన చేసిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రీష్ణవేణి క్రిష్ణ …

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డులో రూ.20 లక్షల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ పనులను ప్రారంభించిన దుందిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ ..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపల్ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు శామీర్ పేట సంధ్యా హనుమంత్ రావు, శంభీపూర్ క్రిష్ణ, మాడాస్ వెంకటేష్, సీనియర్ నాయకులు ఏంబరి ఆంజనేయులు, శామీర్ పేట హనుమంత్ రావు, మాజీ ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు బాలక్రిష్ణ, నాయకులు మాదాస్ నవీన్, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, కాలనీ ప్రెసిడెంట్లు రవీందర్, దశరథ్, కాలనీ సభ్యులు, ఏఈ ప్రవీణ్ కుమార్, మరియు నాయకులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page