మేయర్ అధ్యక్షతన ఎస్ ఈ సత్యనారాయణ ,NMC AE లు,DE లతో కలిసి అత్యవసర సమావేశం

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన ఎస్ ఈ సత్యనారాయణ ,NMC AE లు,DE లతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనియ సంఘటనలు జరగకుండా,పురాతన భవన నిర్మాణ సముదాయాలు పట్ల అప్రమత్తత,అదే విధంగా డ్రైనేజ్ నాలాల పై మూతలు,వర్షపు నీరు,మురుగు నీరు తరలింపు,విద్యుత్ తీగలు, స్తంభాల పట్ల జాగ్రత్త,ముంపు ప్రాంతాలు, సెల్లార్ల లో నీరు నిలవకుండా మోటార్ల సాయంతో నీటి తొలగింపు చర్యలు,వంటి ముఖ్య విషయాలపై అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి,అధికారులను,మాన్సూన్ బృందాలను,ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు.ఈ సమావేశంలో NMC అధికారులు, సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page