సబీహా గౌసుద్దీన్ , ఇంటింటికి ప్రచారం నిర్వహించారు

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కి మద్దతుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం పేదల శ్రేయస్సు కొరకు ఎంతగానో ఉపయోగపడతాయని, వంట గ్యాస్ 400, వృద్ధులకు పెన్షన్స్ 5016 రూపాయలకు పెంచుతున్నట్టు, అలాగే కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్, పేదింటి ఆడపిల్లలకి ఎంతగానో ఉపయోగకరమైనటువంటి పథకాలు మరెన్నో సీఎం కేసీఆర్ తోనె సాద్యం అని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది

Whatsapp Image 2023 11 13 At 2.13.24 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page