రాజీవ్ గృహకల్ప పరిధిలో శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట పూజా

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా రాజీవ్ గృహకల్ప పరిధిలో శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 31,33వ డివిజన్ అధ్యక్షులు బిక్షపతి, ముత్యాలు,NMC బిఆర్ఎస్ అనుబంధ కమిటీల సభ్యులు,సీనియర్ నాయకులు దశరథ్,కుమార్ రెడ్డి,స్థానిక నాయకులు శ్రీనివాస్,నాయక్,మహిళా నాయకులు స్వర్ణ కుమారి,సరస్వతి,స్వరూప,ఇతర ముఖ్య నాయకులు, కాలనీ వాసులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page