ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

Spread the love

People politely met at the office in Shambhipur

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కాలనీలు, బస్తీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page