కంటి వెలుగు కార్యక్రమం కుకట్పల్లి నియోజకవర్గం లోని అన్ని  డివిజన్ కేంద్రాల వద్ద ప్రజలు

Spread the love

People at all Divisional Centers in Kukatpally Constituency Kanti Velugu program

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం కుకట్పల్లి నియోజకవర్గం లోని అన్ని  డివిజన్ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు శుక్రవారం అల్లాపూర్ డివిజన్లోని కార్పొరేటర్ సభియా గౌసుద్దీన్ తో కలిసి కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించారు …

ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని.. చాలామంది నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అవగాహన లేక.. కంటి సంబంధ వ్యాధులతో అలాగే బాధపడుతున్న కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని గమనించి ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.. అలాగే కంటి వెలుగు కేంద్రాల వద్ద పనిచేస్తున్న డాక్టర్లను సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page