భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు

Spread the love

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యసించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, ఇండియన్ పీపుల్స్ పోరం UAE అధ్యక్షులు జితేందర్ వైద్య, బీర్పూర్ మండల జడ్పిటిసి పాత పద్మ రమేష్, బీర్పూర్ మండల అధ్యక్షులు ఆడెపు నర్సయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పడాల తిరుపతి, రైతు నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, బీర్పూర్ మాజీ సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పా రమేష్, కోమన్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీపతి రమేష్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల మార్కండేయ, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మహేష్ యాదవ్ మరియు జిల్లా పదాధికారులు మరియు మండల పదాధికారులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page