తర్లుపాడు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పెద్దిరెడ్డి

Spread the love

ప్రకాశం జిల్లా

తర్లుపాడు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పెద్దిరెడ్డి

మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం కారుమానుపల్లి గ్రామంలో ప్రజలతో మమేకమైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన అందరూ తీసుకోవాలని సూచించిన పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి గారు
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో అందరికీ న్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామాల్లోని ప్రజలు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగనన్న సూచించిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని సంతోషం వ్యక్తం చేశారు

Related Posts

You cannot copy content of this page