జై భీమ్ నగర్ కాలనీ లో పర్యటించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

Patancheru Legislator Gudem Mahipal Reddy visited Jai Bhimnagar Colony

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం.. పటాన్చెరు మండలం.. ముత్తంగి గ్రామ పరిధిలోగల జై భీమ్ నగర్ కాలనీ (బేడ బుడగ జంగాల కాలనీ)లో పర్యటించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .

హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమస్యలు అన్నింటికీ పరిష్కారం చూపుతామని తెలిపారు. ఎమ్మెల్యేనే నేరుగా తమ కాలనీకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం పట్ల కాలనీవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page