ఏసీబీ దాడులు :కావలి, పంచాయతీరాజ్ శాఖ EE office

Spread the love

నెల్లూరు జిల్లా :

ఏసీబీ దాడులు :
కావలి, పంచాయతీరాజ్ శాఖ EE office :

గుడ్లూరు మండలం,గుడ్లూరు పంచాయతీ కి సంభందించిన పనుల బిల్లులు పాస్ చేయడం కోసం ఫిర్యాది వద్ద నుండి Rs.27,000/- తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
సి.హెచ్ మనోజ్ కుమార్.

దాడుల్లో పాల్గొన్న నెల్లూరు ఏసీబీ DSP GRR మోహన్, సి.ఐ లు రమేష్ బాబు, కిరణ్, వేణు,GL శ్రీనివాస్ మరియు ఏసీబీ సిబ్బంది.

Related Posts

You cannot copy content of this page