మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలి – తుమ్మల వీరా రెడ్డి

మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలి – తుమ్మల వీరా రెడ్డి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) మే 1 నుండి 7వ తేదీ వరకు జరుగనున్న మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాలలో…

రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలి

రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలి. -ఐద్వా,డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ,వ్య.కా.స ప్రజా సంఘాల అధ్వర్యంలో బీజేపీ యమ్.పి భూషణ్ దిష్టిబొమ్మ దహనం. -బీజేపీ,మోడీ ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి,యమ్.పి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. సాక్షిత…

మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం

మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా మే 28న ప్రారంభానికి ఏర్పాట్లు లకారంలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన నాయకులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో…

రోడ్డు భద్రత పై డిజిపి

రోడ్డు భద్రత పై డిజిపివీడియో కాన్ఫిరెన్స్ కి హాజరైన యస్.పి రాజేంద్రప్రసాద్ రాష్ట్రంలో రహదారుల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ గురువారం కమిషనరేట్లు, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన…

వేసవి ప్రత్యేక, రెగ్యులర్‌ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి.

వేసవి ప్రత్యేక, రెగ్యులర్‌ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వేసవి ప్రత్యేక, రెగ్యులర్‌ క్రీడా శిక్షణ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనే…

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్ జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని సూర్యాపేట జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుశ ని…

సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపి కలిసిన పంచాయతీ కార్యదర్శులు

సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపి కలిసిన పంచాయతీ కార్యదర్శులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ కొరకు మండలంలోని పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నుంచి చింతకాని మండల కేంద్రంలో తలపెట్టిన…

దేశానికి డిక్చూచి తెలంగాణ

దేశానికి డిక్చూచి తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు దేశంలో గుణాత్మకమైన మార్పు అనివార్యం కేసీఆర్ పాలనకు బ్రహ్మ రథం 50 వేల నీరు సముద్రం పాలు తమాషా చూస్తున్న దేశ పాలకులు దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు…

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు -21 పరీక్షా కేంద్రాలలో 12,156 మంది అభ్యర్థులు -పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలి.

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. గురువారం ఖమ్మం నగరం టేకులపల్లి మహిళా ప్రాంగణంను జిల్లా…

You cannot copy content of this page