భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్సాక్షిత : గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా…

రంజాన్ బహుమతులు

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ , రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీ మణులకు రంజాన్ బహుమతులు మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత. 9 సంవత్సరాలు నుంచి ముస్లిం పేద ప్రజలకు రంజాన్ బట్టలు ఈయడం జరుగుతుంది,…

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జన్మభూమి కాలనీలో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత :వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్,…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…కుత్బుల్లాపూర్ డివిజన్ బాపునగర్, వికర్ సెక్షన్ కాలనీలో పాదయాత్ర…దాదాపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131…

వారసత్వంగా వచ్చిన ఇండ్లకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని గంగారం (16,27వ వార్డులు) మరియు 9వ వార్డులో ఉదయం 06:30 AM నుండి 10:30 AM…

కంటే కూతురునే కనాలి.! వీలుంటే YS సునీతా రెడ్డి లాగే పెంచాలి .

ఒక రాష్ట్ర ప్రభుత్వం ,ఒక ముఖ్యమంత్రి మద్దతు..కేంద్రం ప్రభుత్వం అండ,కుటుంబ సభ్యులను నుండి బెదిరింపులు, ప్రాణహాని,ఒక పార్టీ నాయుకులు , కార్యకర్తలు అంతా కలిసి చనిపోతే వ్యక్తి మీద వ్యక్తి గత ఆరోపణలు, వ్యక్తిగత హననం చేస్తున్నారు.. ఇంతమంది ఒకవైపు నుండి…

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ ఎమ్మెల్యే తనయుడు యువ నాయకులు: గూడెం విక్రం రెడ్డి

గుమ్మడిదల మండలంలోని అనంతరం మరియు నల్లవల్లి గ్రామం లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని గ్రామ యువత క్రీడలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఉద్దేశంతోటి మండలంలోని అన్ని గ్రామాలలో యువకులకు విద్యార్థులకు యువజన సంఘాలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే గూడెంపాల్…

ప్రతి కార్యకర్తకు అండగా ఉంట యువ నాయకులు గూడెం విక్రం రెడ్డి

గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు చిరుమని భాస్కర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి…

కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్, విజేత గ్రీన్ హోమ్స్, శుభోదయ కాలనీ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్…

You cannot copy content of this page