సూపర్ స్టార్ రజనీకాంత్ పై కొడాలి నాని ఫైర్

మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు….-వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్, సిగ్గు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడు….-పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే…

విద్యార్థులకు పోగ్రస్ కార్డ్స్ అందజేసిన
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

కృష్ణా :గన్నవరం లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్నందు ఏర్పాటుచేసిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పోగ్రస్ కార్డ్స్ అందజేసినజిల్లా కలెక్టర్ పి రాజాబాబుఅనంతరం హై స్కూల్ లో వంటశాల వద్ద విద్యార్థుల కోసం చేసిన భోజన పదార్థాలను…

30వ తేదీ ఆదివారం, ఉదయం 11 గంటలకు గుడివాడ బస్ డిపో ప్రారంభం

-ఎనిమిది కోట్ల, 98లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న డిపో -డిపో ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అధికార ప్రముఖుల… -డిపో ప్రారంభోత్సవ కార్యక్రమంలో, 14 కోట్లతో సీఎం జగన్ చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపన…

టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు

హైదరాబాద్: టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని… బీజేపీలో కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే…

రూ.7.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సీలను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్ కు చెందిన వెంకటలక్ష్మి, సుచిత్రకు చెందిన ఎం. సాయి చరణ్, గాగిల్లాపూర్ తండాకు చెందిన కే. రేఖ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆర్ధిక స్థితి బాగలేకపోవడంతో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్…

సాక్షిత తెలుగు దినపత్రిక 29-04-2023

సాక్షిత తెలుగు దినపత్రిక 29-04-2023 [3d-flip-book id=”89812″ ][/3d-flip-book]

కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ” కామ్రేడ్ సాబీర్ ” పాషా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో సిపిఐ కార్యాలయం సయ్యద్ మియా జానీ భవన్లో మండల కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ” కామ్రేడ్ సాబీర్ ” పాషా ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తునికాకు సీజన్ మల్లి స్టార్ట్ అవుతుందని…

పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక చిట్యాల సాక్షిత ప్రతినిధి పి ఆర్ టి యు చిట్యాల మండల అధ్యక్ష, కార్యదర్శులని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షునిగా కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోలి స్లీవమ్మ లని నల్లగొండ పిఆర్టియు భవన్ లో సమావేశం…

రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శాంతియుత సమ్మె చేస్తున్న జేపిఎస్ లు

రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శాంతియుత సమ్మె చేస్తున్న జేపిఎస్ లు చిట్యాల సాక్షిత ప్రతినిధి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నాలుగేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈనెల 28వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చిట్యాల…

నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనటానికి నకిరేకల్ నియోజకవర్గం నుంచినకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తదిత రవీందర్ ఆధ్వర్యంలోభారీ కాన్వాయ్ తో బయలుదేరారు. నల్లగొండలో టిపిసిసి…

You cannot copy content of this page