వికారాబాద్ జిల్లా కల్తీ వస్తుల పై టాస్కు పోరుస్ దాడులు మీడియా సమావేశం నిర్వహించి న ఎస్ పి కోటిరెడ్డి
చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్ర ప్రతిష్టకు 10వేల రూపాయల సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త బడుగు…
గిరిజన గురుకుల పాఠశాలలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ. మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు.తొలుత…
మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు ఎమ్మార్వో బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో రంజాన్ ముస్లిం దుస్తుల పంపిణీ,,,,,, ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రెవెన్యూ అధికారుల మరియు నగర పంచాయతీ చైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన…
మాజీ భారతీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు ముందుగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నాయుడు స్వాగతం తెలిపారు అక్కడ నుండి నేరుగా రాజాం జిఎంఆర్ కేర్, జిఎంఆర్ ఫౌండేషన్,ఐటీలను సందర్శించి విద్యార్థులతో…
సాక్షిత : మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు.తొలుత పాఠశాలలో తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో…
హైదరాబాద్:DAV స్కూల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. గతేడాది DAV స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ…
బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి. బీజేపీలో చేరడానికి ఎవరూ లేక నా మీద తప్పుడు వార్తలు లీక్ చేస్తున్నారు అన్న మహేందర్ రెడ్డి.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ, వర్టెక్స్ ప్రెస్టేజ్, జై భారత్ నగర్ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీల లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్లో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…