పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

Spread the love

పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

చిట్యాల సాక్షిత ప్రతినిధి

పి ఆర్ టి యు చిట్యాల మండల అధ్యక్ష, కార్యదర్శులని ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షునిగా కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోలి స్లీవమ్మ లని నల్లగొండ పిఆర్టియు భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి సభ్యులతో చర్చించి ఎన్నుకోవడం జరిగిందని పి ఆర్ టి యు మునుగోడు అధ్యక్షులు ఎన్నికల అధికారి సయ్యద్ యూసుఫ్ భాష తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీకి సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page