శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ పరిధిలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించిన సీఐ శ్రీనివాస్ జాతీయ పతాకాన్నిఎగురవేసారు,…
బిజెపి కార్యాలయం లో 75వ స్వతంత్ర దినోత్సవాలు సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండల కేంద్రంలో 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద జాతీయ జెండా ఆవిష్కరించిన మండల…
తాండూర్ (సాక్షితదినపత్రిక)75 సం!!ల 15 అఘస్ట్ స్వాతంత్ర్య వేడుకలు ప్రభుత్వజూనియర్ కళాశాల,ఆవరణలో ఘనంగా జరిగినాయి,తాండూర్ పట్టణములో గల,పాఠశాలాలఉపాధ్యాయులు, విద్యార్థులు బ్యాండ్లతో వివిధ స్వాతంత్ర సమర యోధుల వేషధారణలతో వచ్చారు,MLA పైలెట్ రోహిత్ రెడ్డి జాతీయ జెండా ఎగురావేశారు,విద్యార్థులు వందనం చేశారు, సభ…
ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలోని. నేరేడుపల్లి గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథకాలతో…భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి. మరియు వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్.…
స్వాతంత్ర దినోత్సవం వేడుకలు.ZPHS బాలికల పాఠశాలలో సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాంపేట మండల కేంద్రంలో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను. జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురలు సీతామాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు ఎస్ఎస్సి (2021-22) సంవత్సరంలో పాఠశాలలో…
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఉత్సవాలు సాక్షిత దినపత్రిక. హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో శాయంపేట మండల కేంద్రంలో 76వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి…
*సాక్షిత : బారాషాహీద్ రొట్టెల పండుగ చివరి రోజున, బారాషాహీద్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి ద్వారా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర…
మునుగోడు నిన్ను క్షమించదు…’ ▪️కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు నల్లగొండ: మునుగోడు నియోజవకర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు నిన్ను క్షమించదు.. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల నమ్మకాన్ని అమ్ముకున్న…
నేను కాల్చింది రబ్బర్ బుల్లెటే: మంత్రి శ్రీనివాస్ గౌడ్* మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఎస్పీనే తనకు గన్ ఇచ్చారని తెలిపారు. తాను రైఫిల్ అసోసియేషన్ మెంబర్ ను,…
త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీదిసాక్షిత : హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలలో మాందారిపేట, శాయంపేట మీదుగా పత్తిపాక వరకు సాగిన పాదయాత్ర.. ముఖ్య అతిథిగా పాల్గొని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గండ్ర సత్యనారాయణ రావు.. శాయంపేట…